క్రైమ్ - Crime News
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

తాగునీటి వృథాపై అధికారులు చర్యలు.

తాగునీటి వృథాపై అధికారులు చర్యలు. తాగునీటి వృథాపై అధికారులు చర్యలు.         22 కుటుంబాలకు రూ.5,000 చొప్పున జరిమానా.    బెంగళూరు మార్చ్ 25 (మీడియా ఫోకస్ ): కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాగునీటి వృథాపై అధికారులు చర్యలు చేపట్టారు. 22 కుటుంబాలకు రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. లక్షకు పైగా వసూలు చేశారు. మరోసారి...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  క్రైమ్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం.     హోలీ ఆడి నదిలో స్నానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంటు.    కుమ్రంభీం అసిఫాబద్‌ మార్చ్ 25 (మీడియా ఫోకస్ ): పండుగపూట కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నదిలో స్నానికి వెళ్లి గల్లంతయిన యువకుల కథ విషాదంగా ముగిసింది. నలుగురు యువకులు నీట మునిగి చనిపోయారు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  క్రైమ్ 

తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు.

తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు. ఒక్కో మీడియా సంస్థపైన రూ. 10 కోట్ల దావా వేసిన రాజేంద్ర ప్ర‌సాద్ పాకాల‌.    హైద‌రాబాద్ మార్చ్ 25 (మీడియా ఫోకస్ );: రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు రాజేంద్ర...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  క్రైమ్ 

ఆలీబాబా నలబై దొంగలు.. కాదు కాదు ఆలీబాబా నకిలీ విలేఖరులు

ఆలీబాబా నలబై దొంగలు.. కాదు కాదు ఆలీబాబా నకిలీ విలేఖరులు ఆలీబాబా నలబై దొంగలు.. కాదు కాదు ఆలీబాబా నకిలీ విలేఖరులు.      ➡️ ఎల్బీనగర్ నియోజకవర్గంలో నకిలీ రిపోర్టర్ల బాగోతం    ➡️ ఎస్ఓటి, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పందించాలంటూ బాదితుల విజ్ఞప్తి    ➡️ ఎవరికీ అనుమానం రాకుండా అటు పోలీసులతో..ఇటు రాజకీయ నాయకులతో దోస్తానా    ➡️ నేరం బయటపడకుండా వారితో ఫోటోలకు ఫోజులిచ్చి వీరి నేరాలను కప్పిపుచ్చు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  క్రైమ్  హెల్త్ 

ఆరోగ్య విషయంలో,మెడిసిన్స్ విషయంలో తెలుసుకోవలసిన నిజాలు.

ఆరోగ్య విషయంలో,మెడిసిన్స్ విషయంలో తెలుసుకోవలసిన నిజాలు. ఆరోగ్య విషయంలో,మెడిసిన్స్ విషయంలో తెలుసుకోవలసిన నిజాలు.       జనరిక్ మందుల గురించి అందరూ తెలుసుకోవలసిన గొప్ప నిజాలు.       అందరికీ జనరిక్ మందుల పట్ల అవగాహన పెంచాలి. జనరిక్ మందులు వాడి డ్రగ్ మరియు ఫార్మా మాఫియా దోపిడీ ని అరికట్టాలి.    హైదరాబాద్ మార్చ్ 25 (మీడియా ఫోకస్ ); ఆరోగ్య విషయంలో,మెడిసిన్స్ విషయంలో తెలుసుకోవలసిన నిజాలు అనీకం...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్  రాజ్యకీయం 

జైళ్లు నన్ను బంధించలేవు: కేజ్రీవాల్

జైళ్లు నన్ను బంధించలేవు: కేజ్రీవాల్ జైళ్లు నన్ను బంధించలేవు: కేజ్రీవాల్న్యూ డిల్లీ మార్చ్ 23 (మీడియా ఫోకస్ );ఏ జైలూ నన్ను ఎంతోకాలం బంధించి ఉంచలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు త్వరలోనే బయటకు వస్తా’నని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న కేజ్రీవాల్ తన భార్య సునీత ద్వారా ఓ సందేశాన్ని...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి.    ఛత్తీస్ గఢ్ మార్చ్ 23 (మీడియా ఫోకస్ );ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జవాన్లు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్  రాజ్యకీయం 

ఆప్ కార్యాలయానికి తాళం వేసి మూసేసిన పోలీసులు

ఆప్ కార్యాలయానికి తాళం వేసి మూసేసిన పోలీసులు ఆప్ కార్యాలయానికి తాళం వేసి మూసేసిన పోలీసులు.    న్యూ డిల్లీ మార్చ్ 23 (మీడియా ఫోకస్ ):దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఇడి అరెస్టు చేసిన క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు ఆప్ ప్రధాన కార్యాలయం సమీపంలోనూ కేంద్ర ప్రభుత్వానికి...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  క్రైమ్ 

కీలక మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు  

కీలక మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు   కీలక మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు .    హైదరాబాద్ మార్చ్ 23 (మీడియా ఫోకస్ );సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్‌లో అదనపు ఎస్పీగా పని చేసిన ఆయన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

మాస్కో ఉగ్రదాడి ఘటనలో అంతకంతకూ పెరుగుతోన్న మృతుల సంఖ్య

మాస్కో ఉగ్రదాడి ఘటనలో అంతకంతకూ పెరుగుతోన్న మృతుల సంఖ్య మాస్కో ఉగ్రదాడి ఘటనలో అంతకంతకూ పెరుగుతోన్న  మృతుల సంఖ్య    మాస్కో మార్చ్ 23 (మీడియా ఫోకస్ );రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య తాజాగా 115కు పెరిగినట్లు క్రెమ్లిన్‌ అధికారులు తాజాగా ప్రకటించారు. సుమారు 140  మందికిపైగా11...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్  రాజ్యకీయం 

తాను జైలులో ఉన్నా,బయట ఉన్నా తన జీవితం దేశానికే అంకితం: కేజ్రీవాల్

తాను జైలులో ఉన్నా,బయట ఉన్నా తన జీవితం దేశానికే అంకితం: కేజ్రీవాల్ తాను జైలులో ఉన్నా,బయట ఉన్నా తన జీవితం దేశానికే అంకితం: కేజ్రీవాల్    న్యూ డిల్లీ మార్చ్ 22 (మీడియా ఫోకస్ );ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తాను జైలులో ఉన్నా లేదా బయట ఉన్నా తన జీవితం దేశానికే అంకితం అని శుక్రవారం ప్రకటించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  క్రైమ్ 

విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత… సిబిఐ దర్యాప్తు

విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత… సిబిఐ దర్యాప్తు విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత… సిబిఐ దర్యాప్తు    అమరావతి మార్చ్ 22 (మీడియా ఫోకస్ );ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. 25000 కిలోల డ్రగ్స్ సరఫరాపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖ కంటైనర్ పోర్టులో కస్టమ్స్, సిబిఐ అధికారులు భద్రతలో డ్రగ్స్ కంటైనర్...
Read More...