జాతీయం - National News
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  జాతీయం  రాజ్యకీయం 

బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది

బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది.      * రాష్ట్ర అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని కోరా. * కిషన్ రెడ్డి మౌనం.. బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం. * పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయింపు. * పునర్విభజనచట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు? * పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం 

రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌

రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌.    *మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లు. *దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లు. *అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు. *యథాతథంగా క్యాపిటల్ ఎక్స్ పెండీచర్. *తగ్గిన క్యాన్స‌ర్ మందులు, మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్లు, బంగారం, వెండి ధరలు. *ప్లాస్టిక్ ఐట‌మ్‌లు, ప‌వీసీ ఫ్లెక్స్...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  జాతీయం 

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు.    న్యూ ఢిల్లీ/అమరావతి జూలై 22 (మీడియా ఫోకస్ ):ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్ట్‌ మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చింది....
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

తమ భూమిలో రోడ్డు వేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళల ఆందోళన.

తమ భూమిలో రోడ్డు వేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళల ఆందోళన. తమ భూమిలో రోడ్డు వేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళల ఆందోళన.   ఇద్దరు మహిళపై ట్రక్కు మట్టి లోడ్‌ను పోసిన డ్రైవర్. మట్టిలో కూరుకుపోయిన మహిళలలు.    భోపాల్ జూలై 22 (మీడియా ఫోకస్ );: తన భూమిలో రోడ్డు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఇద్దరు మహిళపై ట్రక్కు మట్టి లోడ్‌ను పోశారు. దీంతో సదరు మహిళలు మట్టిలో...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

నేమ్‌ ప్లేట్స్‌ నిర్దేశాలపై సుప్రీంకోర్టు స్టే..

నేమ్‌ ప్లేట్స్‌ నిర్దేశాలపై సుప్రీంకోర్టు స్టే.. నేమ్‌ ప్లేట్స్‌ నిర్దేశాలపై సుప్రీంకోర్టు స్టే.. 3  రాష్ట్రాలకు నోటీసులు జారీ    న్యూ డిల్లీ జూలై 22 (మీడియా ఫోకస్ );కన్వరీ యాత్రా మార్గంలోని స్టాల్స్‌, హోటళ్ల యజమానులు ఆయా స్టాల్స్‌, హోటల్స్‌ నేమ్‌ ప్లేట్స్‌పై తమ పేర్లును వేయించాలంటూ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు జారీచేసిన నిర్దేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై సమాధానం...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  టెక్నాలజీ 

ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్ 

ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్  ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్.    హైద‌రాబాద్ జూలై 22 (మీడియా ఫోకస్ );ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి వాట్సాప్ వాడుకునే సౌక‌ర్యం అందుబాటులోకి రానున్న‌ది. యూజ‌ర్‌నేమ్‌లు క్రియేట్ చేసి .. ఇత‌రుల‌తో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచ‌ర్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. వాబెటాఇన్‌ఫో దీనిపై ఓ రిపోర్టును ప్ర‌చురించింది....
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  జాతీయం  రాజ్యకీయం 

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిని కలిసిన సిఎంరేవంత్ రెడ్డి

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిని కలిసిన సిఎంరేవంత్ రెడ్డి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిని కలిసిన సిఎంరేవంత్ రెడ్డి.న్యూ డిల్లీ జూలై 22 (మీడియా ఫోకస్ ): పెట్రోలియం,సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేసారు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  రాజ్యకీయం 

నీట్‌పై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.

నీట్‌పై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. నీట్‌పై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.   మండిపడ్డ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.    న్యూ ఢిల్లీ జూలై 22 (మీడియా ఫోకస్  ):నీట్ పేపర్‌ను ఎన్‌టిఎ తీసుకొచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాలలో నీట్ పేపర్ లీకేజీపై చర్చ సందర్భంగా లోక్ సభలో ధర్మేంద్ర మాట్లాడారు. నీట్ పేపర్...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం 

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది’.

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది’. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది’. 2023-24 ఆర్థికసర్వేను లోక్‌ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.    న్యూ డిల్లీ జూలై 22(మీడియా ఫోకస్ ); పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది.ఈ క్రమంలో బడ్జెట్‌కు ఒక...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం 

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. నీట్ పేపర్ లీకేజీ పై మండిపడ్డ రాహుల్ గాంధీ    న్యూ ఢిల్లీ జూలై 22(మీడియా ఫోకస్ );: నీట్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలలో నీట్ పేపర్ లీకేజీపై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. డబ్బున్నోళ్లు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  రాజ్యకీయం 

బడ్జెట్‌లో మినహాయింపులుంటాయా..?

బడ్జెట్‌లో మినహాయింపులుంటాయా..? బడ్జెట్‌లో మినహాయింపులుంటాయా..? సెక్షన్‌ 80సీ, 80డీలో మార్పులు జరిగేనా..?    న్యూ డిల్లీ జూలై 21 (మీడియా ఫోకస్ );పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పించనున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతూ వస్తున్నది. మోదీ 3.O ప్రభుత్వంపై ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై మధ్య తరగతి,...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  క్రైమ్ 

ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదు.

ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదు. ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదు. హెచ్చిరించిన యూఎస్ సైబర్ సెక్యూరిటీ.    న్యూఢిల్లీ జూలై 20 (మీడియా ఫోకస్ ); మైక్రోసాఫ్ట్ ఔటేజ్ కారణంగా హ్యాకర్లు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారని అమెరికా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సిఐఎస్ఏ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్ సిస్టం ను తిరిగి సురక్షితం చేసేందుకు తీవ్రంగా పనిచేస్తున్నట్లు...
Read More...