ఆంధ్రప్రదేశ్ - Andhrapradesh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం
Published On
By Media focus Editor Nagaraju
సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం. ఎంఆర్పిఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ. న్యూ ఢిల్లీ ఆగష్టు 1 (మీడియా ఫోకస్ న్యూస్);: న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామనిఎంఆర్పిఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సి వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని...
Read More... రాష్ట్రంలో గిరిజన గర్బిణిలకు వసతి గృహాలను ఏర్పాటు.
Published On
By Media focus Editor Nagaraju
రాష్ట్రంలో గిరిజన గర్బిణిలకు వసతి గృహాలను ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు . అమరావతి జూలై 30(మీడియా ఫోకస్ న్యూస్);: రాష్ట్రంలో గిరిజన గర్బిణిలు ఇబ్బందులు పడకుండా వసతి గృహాలను ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. హయాంలో చేపట్టిన గిరజన పథకాలను వైఎస్...
Read More... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైకోర్టులో ఊరట
Published On
By Media focus Editor Nagaraju
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైకోర్టులో ఊరట. అమరావతి జూలై 30 (మీడియా ఫోకస్ న్యూస్);ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులో స్టే విధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటీర్లపై పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు....
Read More... వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం
Published On
By Media focus Editor Nagaraju
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం అమరావతి జూలై 26 (మీడియా ఫోకస్ న్యూస్);: గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడంతో పెట్టుబడులు...
Read More... హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోంది.
Published On
By Media focus Editor Nagaraju
హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన. అమరావతి జూలై 26 (మీడియా ఫోకస్ న్యూస్ )l;హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత...
Read More... రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
Published On
By Media focus Editor Nagaraju
రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్. *మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లు. *దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లు. *అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు. *యథాతథంగా క్యాపిటల్ ఎక్స్ పెండీచర్. *తగ్గిన క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, బంగారం, వెండి ధరలు. *ప్లాస్టిక్ ఐటమ్లు, పవీసీ ఫ్లెక్స్...
Read More... పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు
Published On
By Media focus Editor Nagaraju
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు. న్యూ ఢిల్లీ/అమరావతి జూలై 22 (మీడియా ఫోకస్ ):ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చింది....
Read More... ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్
Published On
By Media focus Editor Nagaraju
ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్. హైదరాబాద్ జూలై 22 (మీడియా ఫోకస్ );ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి వాట్సాప్ వాడుకునే సౌకర్యం అందుబాటులోకి రానున్నది. యూజర్నేమ్లు క్రియేట్ చేసి .. ఇతరులతో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచర్ను డెవలప్ చేస్తున్నారు. వాబెటాఇన్ఫో దీనిపై ఓ రిపోర్టును ప్రచురించింది....
Read More... శ్రీశైలంలో నేత్రపర్వంగా ప్రారంభమయిన శాకాంబరి ఉత్సవాలు.
Published On
By Media focus Editor Nagaraju
శ్రీశైలంలో నేత్రపర్వంగా ప్రారంభమయిన శాకాంబరి ఉత్సవాలు. శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీశైలం భ్రమరాంబ..! శ్రీశైలం జూలై 21 (మీడియా ఫోకస్ );: అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలను నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు కొనసాగనున్నాయి. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలతో...
Read More... తనకు పదవులపై కోరిక లేదు.. స్పష్టం చేసిన నాగబాబు
Published On
By Media focus Editor Nagaraju
తనకు పదవులపై కోరిక లేదు.. స్పష్టం చేసిన నాగబాబు అమరావతి జూలై 21 (మీడియా ఫోకస్ );పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో.....
Read More... వంద రోజుల్లో స్వర్ణకారుల కార్పొరేషన్ కి అడుగులు.
Published On
By Media focus Editor Nagaraju
వంద రోజుల్లో స్వర్ణకారుల కార్పొరేషన్ కి అడుగులు. ముందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ అభినందనలు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్. విజయవాడ జూలై 20 (మీడియా ఫోకస్ );ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అత్యవసర సమావేశం విజయవాడ రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యాలయం స్టీరింగ్ కమిటీ సభ్యులు ధనాలకోట శ్రీనివాసరావు వాసు గారు...
Read More... ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదు.
Published On
By Media focus Editor Nagaraju
ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదు. హెచ్చిరించిన యూఎస్ సైబర్ సెక్యూరిటీ. న్యూఢిల్లీ జూలై 20 (మీడియా ఫోకస్ ); మైక్రోసాఫ్ట్ ఔటేజ్ కారణంగా హ్యాకర్లు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారని అమెరికా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సిఐఎస్ఏ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్ సిస్టం ను తిరిగి సురక్షితం చేసేందుకు తీవ్రంగా పనిచేస్తున్నట్లు...
Read More...