ఆంధ్రప్రదేశ్ - Andhrapradesh
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం

వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం    అమరావతి జూలై 26 (మీడియా ఫోకస్ న్యూస్);: గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడంతో పెట్టుబడులు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్‌ డైరెక్షన్‌లో వెళ్తోంది.

హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్‌ డైరెక్షన్‌లో వెళ్తోంది. హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్‌ డైరెక్షన్‌లో వెళ్తోంది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆందోళన.    అమరావతి జూలై 26 (మీడియా ఫోకస్ న్యూస్ )l;హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్‌ డైరెక్షన్‌లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం 

రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌

రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌.    *మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లు. *దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లు. *అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు. *యథాతథంగా క్యాపిటల్ ఎక్స్ పెండీచర్. *తగ్గిన క్యాన్స‌ర్ మందులు, మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్లు, బంగారం, వెండి ధరలు. *ప్లాస్టిక్ ఐట‌మ్‌లు, ప‌వీసీ ఫ్లెక్స్...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  జాతీయం 

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు.    న్యూ ఢిల్లీ/అమరావతి జూలై 22 (మీడియా ఫోకస్ ):ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్ట్‌ మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చింది....
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  టెక్నాలజీ 

ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్ 

ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్  ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్.    హైద‌రాబాద్ జూలై 22 (మీడియా ఫోకస్ );ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి వాట్సాప్ వాడుకునే సౌక‌ర్యం అందుబాటులోకి రానున్న‌ది. యూజ‌ర్‌నేమ్‌లు క్రియేట్ చేసి .. ఇత‌రుల‌తో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచ‌ర్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. వాబెటాఇన్‌ఫో దీనిపై ఓ రిపోర్టును ప్ర‌చురించింది....
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్ 

శ్రీశైలంలో నేత్రపర్వంగా ప్రారంభమయిన శాకాంబరి ఉత్సవాలు.

శ్రీశైలంలో నేత్రపర్వంగా ప్రారంభమయిన శాకాంబరి ఉత్సవాలు. శ్రీశైలంలో నేత్రపర్వంగా ప్రారంభమయిన శాకాంబరి ఉత్సవాలు.   శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీశైలం భ్రమరాంబ..!    శ్రీశైలం జూలై 21 (మీడియా ఫోకస్ );: అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలను నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు కొనసాగనున్నాయి. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలతో...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

తనకు పదవులపై కోరిక లేదు.. స్పష్టం చేసిన నాగబాబు

తనకు పదవులపై కోరిక లేదు.. స్పష్టం చేసిన నాగబాబు తనకు పదవులపై కోరిక లేదు.. స్పష్టం చేసిన నాగబాబు    అమరావతి జూలై 21 (మీడియా ఫోకస్ );పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో.....
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్ 

వంద రోజుల్లో స్వర్ణకారుల కార్పొరేషన్ కి అడుగులు.

వంద రోజుల్లో స్వర్ణకారుల కార్పొరేషన్ కి అడుగులు. వంద రోజుల్లో స్వర్ణకారుల కార్పొరేషన్ కి అడుగులు. ముందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ అభినందనలు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్.    విజయవాడ జూలై 20 (మీడియా ఫోకస్ );ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అత్యవసర సమావేశం విజయవాడ రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యాలయం స్టీరింగ్ కమిటీ సభ్యులు ధనాలకోట శ్రీనివాసరావు వాసు గారు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  క్రైమ్ 

ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదు.

ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదు. ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదు. హెచ్చిరించిన యూఎస్ సైబర్ సెక్యూరిటీ.    న్యూఢిల్లీ జూలై 20 (మీడియా ఫోకస్ ); మైక్రోసాఫ్ట్ ఔటేజ్ కారణంగా హ్యాకర్లు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారని అమెరికా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సిఐఎస్ఏ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్ సిస్టం ను తిరిగి సురక్షితం చేసేందుకు తీవ్రంగా పనిచేస్తున్నట్లు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్‌. 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్‌.  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్‌.    ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్‌ వైసీపీకి రాజీనామా.    అమరావతి జూలై 12 (మీడియా ఫోకస్ );ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్‌ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్‌ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెనాయుడు బాధ్యతలు స్వీకరణ

వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెనాయుడు బాధ్యతలు స్వీకరణ వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెనాయుడు బాధ్యతలు స్వీకరణ.    అమరావతి జూలై 12 (మీడియా ఫోకస్ );: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా కె. అచ్చెనాయుడు శుక్రవారం సచివాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం అమలు ఫైల్ పై తొలి సంతకి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

చెత్తతో ఏటా రూ.2643 కోట్ల ఆదాయం తీసుకరావచ్చు.

చెత్తతో ఏటా రూ.2643 కోట్ల ఆదాయం తీసుకరావచ్చు. చెత్తతో ఏటా రూ.2643 కోట్ల ఆదాయం తీసుకరావచ్చు.             ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.    అమరావతి జూలై 12 (మీడియా ఫోకస్ ): సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. జలం మనకు పూజ్యనీయమని, కాలుష్యం కాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్లాస్టిక్ చెత్తాచెదారంతో ఇబ్బందులు...
Read More...