రాజ్యకీయం
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?       తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా! ..‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో నిలదీసిన చంద్రబాబు    శ్రీకాకుళం ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ ):పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  రాజ్యకీయం 

బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు

బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు.    హైదరాబాద్ ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ );: లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ ఎంపి, చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా వేల కోట్ల ఆస్తులు అఫిడవిట్‌లో పొందుపర్చారు. నామినేషన్‌లో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి సోమవారం దాఖలు చేసిన...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  రాజ్యకీయం 

ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ.

ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ. ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ. కాగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమవుతుంది.   కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆరోపణాస్త్రాలు.    జైపూర్ ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ );: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మరోసారి కాంగ్రెస్‌పై ఆరోపణాస్త్రాలు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత విశ్వాసాలను కొనసాగించడం కష్టమని అంటూ ప్రజల...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  రాజ్యకీయం 

రాజకీయ నేతలు ‘తరచు’ పార్టీలు మారడం ‘కలవరం కలిగిస్తోంది’.

రాజకీయ నేతలు ‘తరచు’ పార్టీలు మారడం ‘కలవరం కలిగిస్తోంది’. రాజకీయ నేతలు ‘తరచు’ పార్టీలు మారడం ‘కలవరం కలిగిస్తోంది’. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినం చేయాలి. ఉచితాల’ ప్రకటనను నిరుత్సాహపరచాలి. వాగ్దానాలపై నేతలు, పార్టీలను జనం నిలదీయాలి. మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు సూచన.    న్యూఢిల్లీ ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ ); రాజకీయ నేతలు ‘తరచు’ పార్టీలు మారడం ‘కలవరం కలిగిస్తోంది’...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  రాజ్యకీయం 

కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగింపు

కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగింపు కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగింపు.    న్యూ డిల్లీ ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ );: ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగించారు. మే 7 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  రాజ్యకీయం 

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోళ్లకు సరైన జవాబు చెప్పాలి.

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోళ్లకు సరైన జవాబు చెప్పాలి. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోళ్లకు సరైన జవాబు చెప్పాలి.       బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.    సంగారెడ్డి ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ );: మోడీ, ఎన్‌డిఎ కూటమికి 400 సీట్లు కాదు 200 సీట్లు కూడా వచ్చేలా లేవని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా 100 నుంచి 150...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

పిఠాపురం ఎంఎల్ఏగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు.

పిఠాపురం ఎంఎల్ఏగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు. పిఠాపురం ఎంఎల్ఏగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు. ఐదేళ్లలో సంపాదన రూ. 1147678300.   కట్టిన ఆదాయపు పన్ను రూ. 470732875.   జిఎస్టీ రూ. 268470000 చెల్లింపు. అప్పులు రూ. 642684453 అఫిడవిట్ లో వెల్లడి.    పిఠాపురం ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ );: జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంఎల్ఏగా మంగళ వారం నామినేషన్...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  రాజ్యకీయం 

తాగుబోతు కెసిఆర్ చేతిలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు.

తాగుబోతు కెసిఆర్ చేతిలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు. తాగుబోతు కెసిఆర్ చేతిలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు. రూ.3900 కోట్ల లోటుతో రాష్ట్రాన్ని కెసిఆర్ తనకు అప్పగించారు. కెసిఆర్ చేసిన అప్పులకు నాలుగు నెలల్లో రూ.26 వేల కోట్లు మిత్తీ కట్టాం. మహిళల ఉచిత ప్రయాణానికి రూ.1300 కోట్లు ఆర్‌టిసి చెల్లించాము. కొడంగల్ సెగ్మెంట్ మద్దూరులో కార్యకర్తలతో రేవంత్ రెడ్డి.    మహబూబ్‌నగర్ ఏప్రిల్ 23 (మీడియా...
Read More...
బ్రేకింగ్ న్యూస్  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

ఆడబిడ్డలకు పుట్టినిల్లు తెలుగు దేశం పార్టీ.

ఆడబిడ్డలకు పుట్టినిల్లు తెలుగు దేశం పార్టీ. ఆడబిడ్డలకు పుట్టినిల్లు తెలుగు దేశం పార్టీ. ఐదేళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి.       బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి.    అమరావతి ఏప్రిల్ 23 (మీడియా ఫోకస్ );: అప్పు చేసి పప్పుకూడు పెట్టేవాడు కావాలా… మంచి చేసే వాడు కావాలా? అని మహిళలలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సంపాదించి సంక్షేమ...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  రాజ్యకీయం 

సమన్వయంతో పారదర్శకంగా, ప్ర్తశంతంగా ఎన్నికలను నిర్వహణ.

సమన్వయంతో పారదర్శకంగా, ప్ర్తశంతంగా ఎన్నికలను నిర్వహణ. సమన్వయంతో పారదర్శకంగా, ప్ర్తశంతంగా ఎన్నికలను నిర్వహణ. సమన్వయ సమావేశం లో తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయయం.    హైదరాబాద్, ఏప్రిల్ 15 (మీడియా ఫోకస్ ): త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా, ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి. ఉభయ రాష్ట్రాల అంతర...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  రాజ్యకీయం 

బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కంపెనీలో పని చేసే కార్మికులుగానే గుర్తించారు.

బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కంపెనీలో పని చేసే కార్మికులుగానే గుర్తించారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కంపెనీలో పని చేసే కార్మికులుగానే గుర్తించారు.     మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.    హైదరాబాద్ ఏప్రిల్ 15 (మీడియా ఫోకస్ ); స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేరిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై సంచలన...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  రాజ్యకీయం 

బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్టే.

బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్టే. బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్టే. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.    హైదరాబాద్ ఏప్రిల్ 15 (మీడియా ఫోకస్ ): బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్టేనని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు....
Read More...