రాజ్యకీయం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
Published On
By Media focus Editor Nagaraju
ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా. నిర్మల్ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్ ); ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు..ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకలో బీజేఎల్పీ...
Read More... సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..
Published On
By Media focus Editor Nagaraju
సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు.. - మున్ముందు ఎన్నికలను రద్దుచేసి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వేలం వేస్తారేమో. -మా ఓట్లతో గెలిచిన పార్టీలు సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేయడం న్యాయమేనా? -పెరుగుతున్న అంతరాలతో దేశంలో అంతర్యుద్ధానికి అవకాశం.. -సామాజిక న్యాయ సాధన తోనే దేశం సుభిక్షం., -దేశవ్యాప్త కుల గణనతోనే ఇది సాధ్యం....
Read More... క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు
Published On
By Media focus Editor Nagaraju
క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు. *బ్రిటిష్ వాళ్ళ మాదిరిగానే.. కులం..మతం..వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారు. *అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. *గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలని మోడీ చూశారు. * కానీ ప్రజలు ప్రతి పక్ష నేతగా రాహుల్ గాంధీని కూర్చోబెట్టారు. * టీపీసీసీ...
Read More... తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది.
Published On
By Media focus Editor Nagaraju
తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు. హైదరాబాద్ ఆగష్టు 1 (మీడియా ఫోకస్ న్యూస్);శాసనసభలో తాను కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని 4 గంటలు...
Read More... ఎస్సి వర్గీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు అఖిలపక్షం.
Published On
By Media focus Editor Nagaraju
ఎస్సి వర్గీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు అఖిలపక్షం. దేశంలోనే అందరికంటే ముందే ఎస్సి వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తాం. హైదరాబాద్ ఆగష్టు 1 (మీడియా ఫోకస్ న్యూస్);ఎస్సి వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో మాదిగ, మాదిగ ఉపకులాల...
Read More... అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు
Published On
By Media focus Editor Nagaraju
అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు హైదరాబాద్ ఆగష్టు 1 (మీడియా ఫోకస్ న్యూస్ );: అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. శాసన సభలో యంగ్ ఇండియా...
Read More... అసెంబ్లీ లో సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా
Published On
By Media focus Editor Nagaraju
అసెంబ్లీ లో సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా. మహిళలను అవమానపరిచన సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా పలువురి సభ్యుల అరెస్టు. హైదరాబాద్ ఆగష్టు 1 (మీడియా ఫోకస్ న్యూస్);అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన...
Read More... కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి.
Published On
By Media focus Editor Nagaraju
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ ఆగష్టు 1 (మీడియా ఫోకస్ న్యూస్);అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా...
Read More... త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ
Published On
By Media focus Editor Nagaraju
త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ. * విడివిడిగా రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు. * భూమాతగా ధరణి పేరు మార్పు. * జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు. * రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. హైదరాబాద్ ఆగష్టు 1 (మీడియా ఫోకస్ న్యూస్ );:...
Read More... 2025-26 నాటికి ద్రవ్య లోటు కట్టడి .
Published On
By Media focus Editor Nagaraju
2025-26 నాటికి ద్రవ్య లోటు కట్టడి . బడ్జెట్పై చర్చకు బదులిచ్చిన ఆర్ధిక మంత్రి. న్యూ డిల్లీ జూలై 30 (మీడియా ఫోకస్ న్యూస్);2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్పై సభలో మాట్లాడిన వారితో పాటు బడ్జెట్ పట్ల ఆసక్తి కనబరిచిన సభ్యులందరికీ కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్లో...
Read More... రాష్ట్రంలో గిరిజన గర్బిణిలకు వసతి గృహాలను ఏర్పాటు.
Published On
By Media focus Editor Nagaraju
రాష్ట్రంలో గిరిజన గర్బిణిలకు వసతి గృహాలను ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు . అమరావతి జూలై 30(మీడియా ఫోకస్ న్యూస్);: రాష్ట్రంలో గిరిజన గర్బిణిలు ఇబ్బందులు పడకుండా వసతి గృహాలను ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. హయాంలో చేపట్టిన గిరజన పథకాలను వైఎస్...
Read More... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైకోర్టులో ఊరట
Published On
By Media focus Editor Nagaraju
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైకోర్టులో ఊరట. అమరావతి జూలై 30 (మీడియా ఫోకస్ న్యూస్);ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులో స్టే విధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటీర్లపై పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు....
Read More...