ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామం.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి ఫార్మా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. -మల్ రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు)

ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామం.

ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామం.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి ఫార్మా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.

-మల్ రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు)

హైదరాబాద్ డిసెంబర్ 14(మీడియా ఫోకస్ ):

•అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మల్ రెడ్డి రంగారెడ్డి మీడియా సమావేశం.

•ఎన్నికల లో ఫార్మా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం..ఫార్మా రద్దు చేసి అక్కడ మంచి టౌన్ షిప్ ఏర్పాటు చేయబోతున్నాం..వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడేందుకు ప్రజలు కృషి చేసారు.

•కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కట్టుబడి పని చేస్తున్నారు.

•ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పని చేస్తుంది.

•2017 అక్టోబరు లో కేంద్రం, రాష్ట్రం కలిసి ముచ్చర్ల ఫార్మా సిటీ పేరుతో 20 వేల ఎకరాల భూమి సేకరణ కోసం పని చేసింది.

•ప్రజాభిప్రాయ సేకరణలో అప్పటి BRS ప్రభుత్వం 19 వేల 330 ఎకరాల భూమి కావాలని అడిగినప్పుడు ప్రజలు వ్యతిరేకం చెప్పారు..ప్రభుత్వం వేల మంది పోలీసులు పెట్టి ప్రజలను అడ్డుకున్నారు.

•ఫార్మాసిటీ పేరుతో BRS ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే బ్రోకర్ దందా చేసి ప్రజలను దోచుకున్నాడు..తిన్నది అంతా కక్కిస్తాం.

•పేదలకు ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వం లాక్కుంది..ప్రజలకు వ్యతిరేకంగా అప్పటి BRS ప్రభుత్వం పనిచేసాయి.

•కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసాము..ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కూడా ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పారు.

•నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుఫార్మా సిటీ రద్దు చేసి అక్కడ నుంచి తరలిస్తామని చెప్పారు.

•ఫార్మా రైతులు..పట్నం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.

•ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజక వర్గాల ప్రజలు చాలా సంతోషం గా ఉన్నారు.

•ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు.

•రేవంత్ రెడ్డి సీఎం గా బులెట్ స్పీడ్ తో పని చేస్తున్నారు.6 ఏళ్లుగా ప్రజలు చేస్తున్న పోరాటాలు నేడు ఫలించాయి.

•కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన ఉంది.ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణాంగా అండగా ఉన్నారు.*

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది
బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది.   *ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ.. కేసీఆర్ కి ఆలోచన లేదు *ముందు చూపుతో హైదరాబాద్...
తెలంగాణ ఉద్యోగుల సంఘం, మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ బోనాల సంభరాలు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం
మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాను.
క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం
కోకాపేట వరకు రెండో దశలో మెట్రో రైలు